EPAPER
Kirrak Couples Episode 1

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..

Manipur : డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు బోల్తా..16 మంది విద్యార్ధినులు దుర్మరణం..

Manipur : మణిపూర్‌ నోనీ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 15 మంది విద్యార్ధినులు మృతి చెందారు. 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మణిపూర్ రాష్ట్రం.. నోని జిల్లాలో థంబాల్నూ స్కూల్ విద్యార్ధులు స్టడీ టూర్‌కి బయలుదేరారు.


విద్యార్ధులు, విద్యార్ధినులు వేరు వేరు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సు లాంగ్‌సాయ్ వద్దకు వెళ్లగానే అక్కడ ములుపు తీసుకునే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. డ్రైవర్ తప్పిదం వల్ల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. వెంటనే స్థానికులు వచ్చి చూడగా..అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి.

15 మందికి పైగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం దుర్ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం పై మణిపూర్ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags

Related News

Mallikarjun Kharge : జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Udhayanidhi: డిప్యూటీ సీఎంగా మరో స్టార్ హీరో.. నేడే ప్రమాణస్వీకారం

Maihar Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిది మంది స్పాట్ డెడ్!

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Jammu and Kashmi: జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు

Book My Show black Tickets: చిక్కుల్లో ‘బుక్ మై షో’ సీఈవో.. బ్లాక్‌లో టికెట్లు అమ్మినందుకు సమన్లు

Big Stories

×