Shocking Video: మార్కెట్లో దొరికే చిన్న వస్తువు నుంచి ఆఖరికి తినే కూరగాలయలు, పండ్లు కూడా కల్తీ అవుతున్నాయి. ఏ ఆహార పదార్థాలు చూసినా అన్నిటిని కల్తీ చేస్తున్నారు. చిన్న చాక్లెట్ నుంచి మొదలుకుని బిర్యానీ వరకు అన్నింటిలోను ఏదో ఒక లోపం తలెత్తుతూనే ఉన్నాయి. అయితే వీటిపై మాత్రమే కాకుండా ఇటీవల పండ్లు, కూరగాయలు కూడా కల్తీ అవుతున్నాయి. రసాయనాలు వాడుతూ నెల రోజుల పాటు పండాల్సిన పంటను కేవలం రోజుల్లోనే పండిస్తున్నారు. ఇలా పండ్లు, కూరగాయలు కూడా కలుషితం కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.
ముఖ్యంగా కూరగాయలు మాత్రం రసాయనాలు లేకుండా అస్సలు పండించడం లేదు. రసాయనాలు వాడుతూ సాధారణంగా ఉండాల్సిన కూరగాయలను చూడగానే కొనాలనిపించేలా తయారుచేస్తున్నారు. కూరగాయలను చూస్తే తాజాగా కనిపించేలా పండించి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు తాజాగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కూరగాయల్లో ఎక్కువగా టమాటలను వాడుతుంటారు.
మనం రోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను పెద్దగా పట్టించుకోం. కానీ అవి ఎలా వచ్చాయి అనే ఆలోచన అయినా చేయాల్సి వస్తుంది. సాధారణంగా కాయలు కింద పడి మరకలు అయ్యాయని, లేక రసాయనాల కారణంగా ఏదో మచ్చలు అయ్యాయని అనుకుంటూ ఉంటారు. కానీ, పాములు, ఇతర ప్రమాదకర జంతువులు కొరకడం వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చు అనే విషయం చాలా మందికి తెలిసి ఉవడదు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తోటలో టమాటను పాము కొరుకుతున్న వీడియో వైరల్ అవుతోంది. కూరగాయలు, పండ్లపై మనం తరచుగా చూసే రంధ్రాల వెనుక ఇలాంటి కారణాలు కూడా ఉండొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే వాటిని బాగా కడిగి, రంధ్రాలు ఉన్నవాటిని అవైడ్ చేయడం బెటర్ అని అంటున్నారు.
ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను కడిగి తింటారు
మనం రోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను పెద్దగా పట్టించుకోం. కానీ అవి, పాములు, ఇతర ప్రమాదకర జంతువులు కొరకడం వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చు. తాజాగా ఓ తోటలో టమాటను పాము కొరుకుతున్న వీడియో వైరల్ అవుతోంది. కూరగాయలు, పండ్లపై మనం… pic.twitter.com/Ejm47tYK7Z
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024