తరచుగా ట్రిప్స్కు వెళ్లే ఫోటోలు షేర్ చేసే హీరోయిన్స్లో మెహ్రీన్ కూడా ఒకరు.
తాజాగా జపాన్కు వెళ్లి అక్కడ నుండి పలు స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది ఈ భామ.
జపాన్లోని పలు స్పెషల్ టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లి అక్కడి అందాలను ఎంజాయ్ చేసింది ఈ పంజాబీ బ్యూటీ.
దీంతో జపాన్ అందాలలో మెహ్రీన్ మరొక అందంలాగా యాడ్ అయ్యిందని తన ఫ్యాన్స్ అంటున్నారు.
ప్రస్తుతం తనకు అసలు టాలీవుడ్లో ఒక్క అవకాశం కూడా లేకుండా సైలెంట్ అయిపోయింది.
చివరిగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 3’తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.
‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు మెహ్రీన్ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి.
ఇలాగే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో స్టార్ స్టేటస్ సంపాదిస్తున్న అనుకున్న మెహ్రీన్ స్లో అయిపోయింది.
ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఒక్క కన్నడ మూవీ మాత్రమే ఉంది. దాని రిలీజ్పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
అందుకే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటోంది మెహ్రీన్.