స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్గా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్ని మెస్మరైజ్ చేస్తుంటుంది.
తాజాగా నేషనల్ క్రష్ తన ఇన్స్టావేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ షూట్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఛలో, భీష్మ, గీత గోవిందం సినిమాలు రష్మికకు మంచి క్రేజ్ అందించాయి. ఆ తర్వాత మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి కమర్షియల్ హిట్ అందుకుంది.
బాలీవుడ్, తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి నేషనల్ క్రష్గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.