EPAPER
Kirrak Couples Episode 1

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలోని దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణదారులు గంగాధర మంటపం వద్ద కూర్చుని ధర్నాకు దిగారు.


ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఖాళీ చేయడానికి సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.

దుకాణాల తొలగింపు కోసం ఇచ్చిన గడువు ముగిసిందని అధికారులు తెలిపారు. జేసీబీతో దుకాణాలు తొలగించారు


Tags

Related News

Investments In AP: ఇంటర్నేషనల్ కంపెనీ ఏపీకి రాక.. వైజాగ్ లో లుల్లు మాల్.. యువతకు ఉపాధి మెండు

AP Politics: ముప్పేట దాడి.. వైయస్ జగన్ తట్టుకొనేనా.. వైసీపీకి గడ్డు కాలమేనా..

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Big Stories

×