Suryapet : సూర్యాపేట జిల్లా తుమ్మల పెన్ పహాడ్లో విషాదం జరిగింది. ఓ యువకుడు, మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇద్దరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులను లావణ్య, మహేశ్గా పోలీసులు గుర్తించారు. కాగా మృతురాలు లావణ్యకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.