ఈ పండ్ల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది.

పల్లెటూర్లలో ఉండే అందరికీ ఈ పండ్ల గురించి ఖచ్చితంగా తెలుసుంటది.

వీటిని రేగు పండ్లు అంటారు.

ఈ పండ్లను తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.

చర్మం మృదువుగా తయారవుతుంది

జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది

గుండె జబ్బుల నివారణలో సహాయపడుతుంది.

మలబద్దకాన్ని సైతం నివారిస్తుందంటా.