‘అడివి శేష్ సన్ని చంద్ర’ 1984 డిసెంబర్ 17న జన్మించారు

స్కూలింగ్, కాలేజ్ అమెరికా సెన్ ఫ్రాన్‌సిస్కోలోనే పూర్తి

సొంతం (2002) మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

పవన్‌ కళ్యాణ్ ‘పంజా’(2011) మూవీలో మున్నా పాత్రతో మంచి గుర్తింపు..

బాహుబలిలో(2015) భద్రుడు పాత్రలో కనిపించిన అడివి శేష్

క్షణం(2016)తో భారీ హిట్ కొట్టిన అడివి శేష్..

క్షణం తరువాత ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ స్టోరీలను  ఎంచుకున్నారు

గూడచారి (2018), ఎవరు(2019), మేజర్(2022), హిట్ 2(2022)తో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సెట్ చేసుకున్న అడివి శేష్..

మేజర్(2022)లో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించి..హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

మేజర్ మూవీకి కథ స్క్రీన్‌ప్లే కూడా అందించారు అడివి శేష్