EPAPER

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Navdeep wins Paris 2024 Paralympics javelin throw gold: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 కేటగరి ఫైనల్ మ్యాచ్‌లో నవదీప్ సింగ్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఈ మేరకు నవదీప్.. 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు.


అయితే, తొలుత ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం దక్కించుకున్నాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. ఇరాన్ అథ్లెట్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీరట్లు విసిరినా నిర్వాహకులు ఆయనను డిస్ క్వాలిఫై చేయడంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా నిలిచారు. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.

భారత అథ్లెట్ నవదీప్ తొలుత రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. కానీ అనూహ్యంగా ఇరాన్ అథ్లెట్‌పై అనర్హత వేటు పడడంతో స్వర్ణం నవదీప్ సొంతమైంది. దీంతో జావెలిన్ త్రో ఎఫ్41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.


కాగా, అంతకుముందు మహిళల 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్యం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×