EPAPER

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Duvvada Issue: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. వారి ఇష్యూలో ఇప్పటికే ఓ ఇల్లు వివాదాస్పదంగా మారింది. అయితే, ఆ వివాదాస్పద ఇంటికి మాధురి చేరుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.


Also Read: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

ఆ ఇంటి ఆవరణలో దాదాపుగా నెల రోజుల నుంచి నిరసన తెలుపుతున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, బిడ్డలు.. ఈ విషయం తెలిసి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లేందుకు దువ్వాడ వాణి మళ్లీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల 8వ తేదీ నుంచి ఆ ఇంటి వరండాలోనే వాణి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే.


Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×