EPAPER

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Telangana Floods: ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

Edupayala Vana Durga Matha Temple: మంజీరా వరద ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని తాకింది. మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో భక్తులెవరూ ఆలయానికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. మొక్కులను వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. గర్భగుడిని మూసివేశారు.


మంజీరాకు వరద పోటెత్తడంతో.. అధికారులు బ్యారేజీ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఏ క్షణానైనా ఆలయానికి వరద తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆలయానికి భక్తుల రాకను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

 


Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×