EPAPER

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

TGPSC: టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -3 పరీక్షను రాసే అభ్యర్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ -3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవొచ్చంటూ అందులో పేర్కొన్నది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు ఆయా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలంటూ సూచించింది.


Also Read: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

ఇదిలా ఉంటే.. సివిల్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అండగా నిలిచింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను వారికి పంపిణీ చేసి అండగా నిలిచిన విషయం తెలిసిందే. సచివాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చెక్కులను పంపిణీ చేసిన విషయం విధితమే.


Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×