UP Accident : ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు