EPAPER

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్ పంజాగుట్టు.. బైక్‌ని ఢీకొట్టిన టెంపో, కూతురు మృతి.. ఆపై

Panjagutta accident: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను టెంపో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మణుగూరుకి చెందిన ఎస్పీఎఫ్ ఎస్ఐ శంక్రరావు.. సోమవారం ఉదయం తన కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బేగంపేట నుంచి పంజాగుట్టలోని ఓ ఆసుపత్రికి తీసుకొస్తున్నాడు.

లైఫ్ స్టయల్ షాపింగ్ ప్రాంతానికి రాగానే శంకరావు డ్రైవ్ చేస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన టెంపో బలంగా ఢీ కొట్టింది. స్పాట్‌లో శంక్రరావు కూతురు ప్రసన్న మృతి చెందింది. ఈ ఘటనలో శంకర్రావు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.


ALSO READ: టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్..నేడో, రేపో ప్రకటన!

ప్రసన్న మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెంపో వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టెంపో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×