IAS Officers transferred: ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పలువురు నూతన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 9లోగా రిపోర్టు చేయాలని కొత్త సబ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
- నర్సీపట్నం సబ్ కలెక్టర్గా కల్పశ్రీ
- మర్కాపురం సబ్ కలెక్టర్గా వెంకట్ త్రివినాగ్
- పాడేరు సబ్ కలెక్టర్గా శౌర్యమన్ పటేల్
- కందుకూరు సబ్ కలెక్టర్గా తిరుమణిశ్రీ పూజ
- బాపట్ల సబ్ కలెక్టర్గా ప్రాకర్ జైన్
- తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ
- తిరుపతి సబ్ కలెక్టర్గా రఘవేంద్రా మీనా
- పాలకొండ సబ్ కలెక్టర్గా యశ్వంత్ కుమార్ రెడ్డి
- చిత్తూరు జేసీగా విద్యాధరి
- పెనుకొండ సబ్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Share