EPAPER

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Mahila Commission: కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి.. మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Telangana Mahila Commission Office: మహిళలకు ఉచిత బస్సు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యేందుకు ఆయన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలతో కలసి వచ్చారు. అదే సమయంలో కేటీఆర్‌కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.


కేటీఆర్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. గేటు బయట మహిళ నేతలు బైఠాయించి నినాదాలు చేశారు. కేటీఆర్‌ బహిరంగం క్షమాపణ చెప్పే వరకు వెళ్లేది లేదని సునీతరావు డిమాండ్‌ చేశారు. సునీతరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మహిళ కమిషన్‌ దగ్గర తీవ్ర ఉద్రిక్త జరిగింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు.


Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×