EPAPER

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC Group-1 Exams Postponed 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.


అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశామన్నారు. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.


Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×