EPAPER

Minister Uttam Kumar: ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారే భరిస్తారు: ఉత్తమ్

Minister Uttam Kumar: ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారే భరిస్తారు: ఉత్తమ్

Minister Uttam Kumar news(Today news in telangana): సుంకిశాల ఘటనపై వాటర్ వర్క్స్ సిబ్బంది విచారణ చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుంకిశాల ఘటన చాలా చిన్నదని..నష్టం కూడా తక్కువేనని స్పష్టం చేశారు. జగిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని అన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి నష్టం లేదని తెలిపారు. నిర్మాణం పూర్తి అయ్యే సరికి ఒకటి నుంచి రెండు నెలలు అవుతుందని అన్నారు.


జులై 2వ తేదీన నాగార్జున సాగర్‌‌కు భారీగా వరద నీరు పోటెత్తడంతో ఒక్కసారిగా పంప్ హౌజ్ రెండో సొరంగ మార్గం నుంచి వరద ఉధృతంగా వచ్చి చేరింది. దీంతోనే సుంకిశాల పంప్ హౌజ్‌  రక్షణ గోడ కూలి పోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల పరిశీలించారు.

ఈ సందర్భంగానే మాట్లాడిన మంత్రి ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేస్తామని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సుంకిశాల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారానే ఈ ఘటన గురించి ప్రభుత్వానికి తెలిసిందని ఈ మేరకు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించిందని తెలిపారు.


Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×