EPAPER

JPC Committee: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు

JPC Committee: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు

JPC Committee: వక్ఫ్ చట్టం కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్రం ఒక్క అడుగు వెనక్కు వేసింది. గురువారం లోక్ సభలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టగా, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జేపీసి ఏర్పాటుపై సభలోని అన్ని పార్టీల నేతలతోనూ మాట్లాడనున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.


Also Read: అఖిలేష్ Vs అమిత్ షా.. దద్దరిల్లిన లోక్‌సభ

కాగా, 31 మంది సభ్యులతో జేపీసిని ఏర్పాటు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు కల్పించింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా, లోక్ సభ్ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందికి అవకాశం కల్పించారు. అందులో తెలంగాణ నుంచి ఎంపీలు అసదుద్దీన్, డీకే అరణకు చోటు దక్కింది. అదేవిధంగా ఏపీ నుంచి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు చోటు దక్కింది.


 

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×