EPAPER
Kirrak Couples Episode 1

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : త్వరలో విద్యార్ధులందరికీ లాప్‌టాప్‌లు అందిస్తాం : కేటీఆర్

KTR : బాసర ట్రిపుల్‌ ఐటీలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. బాసర ట్రిపుల్‌ ఐటీలో కల్పిస్తున్న సౌకర్యాలపై వివరించారు. ఇంజనీరింగ్‌ పిల్లలందరికీ గతంలో ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీఇచ్చామని, ఆ హామీని ఇప్పుడు నెరవేరుస్తున్నామన్నారు. 2 వేల 200 ల్యాప్‌టాప్‌లను విద్యార్థులందరికీ అందిస్తున్నామని తెలిపారు. అలాగే పీ1, పీ2 తరగతుల విద్యార్థులకు 1,500 డెస్క్‌ టాప్‌లను అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.


Related News

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Big Stories

×