EPAPER

YS Jagan Mohan Reddy: డైలమాలో జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదా?

YS Jagan Mohan Reddy: డైలమాలో జగన్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదా?

ఇప్పటికే అరకు, పాడేరుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను తాడేపల్లి పిలిపించి జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు ఎవరు గురికావొద్దంటూ హితబోధ చేశారు. అరకు, పాడేరులో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా వైసీపీ వాళ్లే కావడంతో ఎంపీటీసీ జడ్పీటీసీలను, వాళ్ల కుటుంబ సభ్యులను తాడేపల్లి పిలిపించుకున్నారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందని ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.

నేడు నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లతో జగన్ భేటీ కానున్నారు. రాత్రే MPTC, ZPTC తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్నారు. విశాఖ కార్పొరేషన్ కార్పొరేటర్లు, పెందుర్తి, మాడుగుల, చోడవరం ఎంపీటీసీ జడ్పీటీసీలు.. కాసేపట్లో తాడేపల్లికి వెళ్లనున్నారు. ఉమ్మడి జిల్లాల వారితో మాట్లాడాక క్యాంపులకు తరలించనున్నారు. ఈనెల 29 వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు క్యాంపుల్లోనే ఉండనున్నారు. బెంగళూరు, హైదరాబాదులో క్యాంపులు ఏర్పాటుచేయడానికి వైసీపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తోంది.


Also Read: పాస్ పుస్తకాలపై.. జగన్ బొమ్మ తీసేసిన కూటమి ప్రభుత్వం.!

అటు వైసీపీ.. స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ మేరకు నేడు పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించనున్నారు.

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×