EPAPER

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s Offer: ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే..!

Rishabh Pant’s peculiar Offer to Neeraj Chopra: ఒలింపిక్స్‌ 2024లో భారత్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్ చేరాడు. ఈ తరుణంలో నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్‌లో స్వర్ణం గెలవాలని 140 కోట్ల భారతీయులు ప్రార్థిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఇండియన్ క్రికెటర్ రిషభ్ పంత్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించాడు.


గురువారం రాత్రి 11:55 నిమిషాలకు జరగనున్న ఒలింపిక్స్‌ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్ లో ఒకరికి రూ.1,00,089 బహుమతిగా ఇస్తానని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు.  ఈ ట్వీట్ ను లైక్ చేయడంతోపాటు అత్యధికంగా కామెంట్ చేసిన వారికి ఈ బహుమతి వరిస్తుందని రాసుకొచ్చాడు. ఈ విధంగా అత్యధికంగా కామెంట్స్ చేసిన వారిలో మొదటి 10 మందిని ఎంపిక చేసి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని వెల్లడించాడు. అయితే భారత్ తోపాటు దేశం బయటినుంచి కూడా నా సోదరుడికి మద్దతు ఇద్దామని పంత్ పిలుపునిచ్చాడు.

Related News

Indian opener Yashasvi Jaiswal: ప్యూచర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ అతడే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Big Stories

×