EPAPER

Wayanad Landslide Tragedy: వయనాడ్‌కు ఆపన్న హస్తం.. నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు

Wayanad Landslide Tragedy: వయనాడ్‌కు ఆపన్న హస్తం.. నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు

Wayanad Landslide Tragedy: కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని బాధను నింపింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో శనివారం అర్థరాత్రి వరకు 219 మంది మృత దేహాలు, 143 శరీర భాగాలను వెలికి తీసామని అధికారులు వెల్లడించారు. ఇంకా 206 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు.


ఇదిలా ఉంటే మరో వైపు వయనాడ్ బాదితులకు సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు విరాళాలు అందజేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన వయనాడ్‌ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ ఆదివారం తెలిపింది.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×