EPAPER

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నరక్తిగా పేరుగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె.. డిల్లీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి.. ఏపీలోని మదనపల్లెలో 1940లో జన్మించారు. 1968లో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం యామినీని ఘనంగా సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా యామినీ సేవలందించారు.


Also Read: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

అదేవిధంగా ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ ను స్థాపించి ఎంతోమంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అనే పుస్తకాన్ని కూడా యామినీ రచించారు.


Tags

Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×