EPAPER

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Telangana Assembly live updates(TS today news): తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సబితకు క్షమాపణలు చెప్పాలని సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదంటూ.. నినాదాలు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ తో బయటికి పంపించేశారు. వారందరినీ తెలంగాణ భవన్ కు తరలించారు.


అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. కూర్చోకపోతే ఎవరికీ మైక్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. స్పీకర్ ను ఎన్నిసార్లు మైక్ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని వాపోయారు ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు.

 

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×