EPAPER
Kirrak Couples Episode 1

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : ప్లాట్‌ఫార్మ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కున మహిళ మృతి..

Duvvada : దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఇరుక్కుపోయి బయటపడిన యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్లో‌ రైలుకు, ప్లాటుఫాంకు మధ్య ఇరుక్కొని నరకయతన అనుభవించింది. రైల్వే సిబ్బంది అతికష్టం మీద ఆమెను బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడి చివరకి ఆమె చనిపోయింది. ఈఘటనలో శశికళ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైలు ప్రయాణం విషాదంగా మారడంపై కన్నీటి పర్యంతం అవుతున్నారు


Tags

Related News

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Roja new plan: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Tirupati Laddu Supreme Court : తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ

YSRCP: జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు

Vizag steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రిలీఫ్, సెయిల్‌లో విలీనమైతే.. భూముల మాటేంటి?

Ex Mines director Venkat Reddy: ఏపీలో కూటమి వచ్చాక.. జైలుకు వెంకట్‌రెడ్డి, వణుకుతున్న వైసీపీ పెద్దలు

CM Chandra Babu: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్‌‌కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు

Big Stories

×