Ponnam Prabhakar : రెండు తెలుగు రాష్ట్రాలు కలవడం అనేది కల…అది ఎప్పటికీ జరగదన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన పొన్నం…ప్రజల ఆకాంక్షతో, అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు