Navaneeth Kour : బీజేపీపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేశాయని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. గుజరాత్లో బీజేపీకి వచ్చిన సీట్లు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుందని తెలిపారు. ఓటమి భయం బీజేపీకి లేదని. విపక్షాలకే ఉందన్నారు. విపక్షాల వాదనలకు ప్రజలే బుద్ది చెప్పారని విమర్శించారు. గుజరాత్లో గతంలో కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు.