EPAPER
Kirrak Couples Episode 1

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మీర్పేట్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి విద్యార్థిని టీచర్లు, వంట సిబ్బందిపై కేసు పెట్టింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది.


చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ జరిపించారు. స్కూల్‌లో వండుతున్న కూరగాయలు, బియ్యంను పోలీసులు పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన ఆయిల్, పురుగులతో ఉన్న బియ్యంను గుర్తించినప పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు


Tags

Related News

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Big Stories

×