EPAPER

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి

Bhadrachalam: ఎగువ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటమట్టం 53 అడుగల చేరువలో ఉంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు.. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో సముద్రంలోకి 13.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. ఏపీలోని కోనసీమ గ్రామాలు ఇంకా గోదావరి వరద ముంపులోనే ఉన్నాయి. గోదావరి ఉధృతి మళ్లీ పెరగడంతో లంకవాసులు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. దీంతో వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు పర్యటించి పరిశీలించారు. విలీన మండలాల్లో పర్యటించిన మంత్రులు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×