EPAPER

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. గరిష్టంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ కోర్టుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతిక వనరులు లేకపోవడం, అంతే కాకుండా కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.


 


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×