EPAPER

Vibrant Villages Programme: సరిహద్దు గ్రామాలపై కేంద్రం నజర్.. ఎందుకంటే ?

Vibrant Villages Programme: సరిహద్దు గ్రామాలపై  కేంద్రం నజర్.. ఎందుకంటే ?

Vibrant Villages Programme: భారత్-చైనా సరిహద్దు గ్రామాల అభివృద్దిపై కేంద్రం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాతో సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం తాజా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది.


దేశ రక్షణలో సరిహద్దు గ్రామాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే చొరబాట్లు, అక్రమ రవాణాకు ఆస్కారం ఉన్న ఈ ప్రాంతాల్లో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా చైనా నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామాలపై దృష్టి సారించింది. చైనాతో సరిహద్దును కలిగి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్‌లలోని వందల గ్రామాల్లో అభివృద్ధి కోసం తాజా బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పేరుతో ఫిబ్రవరి 23, 2023 న కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, తద్వారా వలసలను తగ్గిచేందుకు కేంద్ర హోం శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా 2022- 23 , 2025-26 మధ్యకాలంలో దాదాపు రూ. 4800 కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా బడ్జెట్ రూ. 1050 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు.


Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×