EPAPER

Jagan Met AP Governor: గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు

Jagan Met AP Governor: గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు

YS Jagan Met AP Governor(AP news today telugu): ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, హత్యలు, దాడులు విధ్వంసాలు చేస్తున్నారంటూ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు సమావేశం అనంతరం వైసీపీ నేతలు తెలిపారు.


Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×