EPAPER

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల రగడ.. 32 మంది మృతి!

Bangladesh quota violence: బంగ్లాదేశ్‌లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. ఈ అల్లర్లో ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. 2,500మందికి పైగా గాయపడ్డారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు శాంతియుతంగా ఉండాలని, నిరసనలు ఆపేయాలని ప్రధాని చెప్పిన మరుసటి రోజే ప్రభుత్వ బ్రాడ్ క్యాస్టర్ నెట్వర్క్ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. దీంతో అల్లర్లు మరింత ఉద్రిక్తతగా మారాయి.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×