EPAPER

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం

International: ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో భారతీయులు క్షేమం

Oil tanker capsizes in Oman 8 Indians among 9 rescued
ఒమన్ సముద్ర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నావికా దళానికి చెందిన రెస్క్యూ టీమ్ రంగంలో దిగింది. సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. మునిగిన ఆయిల్ ట్యాంకర్ కింద చిక్కుకున్న 16 మందిలో 9 మంది సిబ్బందిని భారత నావికా దళం కాపాడింది. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రక్షించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది భారతీయులు, ఓ శ్రీలంక జాతీయుడు ఉన్నారు. మునిగిపోయిన మరికొందరు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


ఒమన్ అధికారుల అనుమతి

ఒమన్ సముద్ర తీరంలో కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన దుర్ఘటనలో 16 మంది మృతి చెందిన విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసిన విషయం విదితమే. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయులను రక్షించే విషయంలో ఒమన్ అధికారులతో భారత నావికా దళ అధికారులు చర్చలు జరిపి వారి అనుమతితోనే రెస్క్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.


Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×