EPAPER
Kirrak Couples Episode 1

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్

Nizamabad : పింఛన్‌ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికేట్

Nizamabad : పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తన భర్త మరణించాడని వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన షేక్ రిజ్వానా. ఐతే అధికారులు చెప్పిన సమాధానం విని కంగుతినడం ఆమె వంతు అయింది. దరఖాస్తు చేసుకున్న షేక్ రిజ్వానానే చనిపోయిందంటూ ఆమె దరఖాస్తును తిరస్కరించారు సెర్ప్ అధికారులు.


ఫించన్ కోసం దరఖాస్తు చేసుకుంటే..ఇలాంటి సమాధానాలతో తిరస్కరిస్తున్నారని ఆమె వాపోయారు. ఇలా అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్ లోపంతో పింఛన్లు భారీగా నిలిచిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 131 మందికి బ్రతికి ఉన్నా చనిపోయినట్లుగా పింఛన్లు రద్దు అయ్యాయి. సాప్ట్ వేర్ లోపం కారణంగా జిల్లాలో అర్హులైన దాదాపు 500 మంది బాధితులను గుర్తించారు అధికారులు


Tags

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Big Stories

×