Pakistan Drones : భారత్పై పాకిస్థాన్ నుంచి ఉగ్రకుట్రలు జరుగుతూనే ఉన్నాయి. డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తున్నారు ముష్కరులు. పంజాబ్, పాకిస్థాన్ సరిహద్దులో ఓ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు భారత జవాన్లు. 7 కిలోల అనుమానిత హెరాయిన్, 1 పిస్టల్, 2 మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9ఎంఎం మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న 3 ప్యాకెట్లను BSF దళాలు గుర్తించాయి.