EPAPER

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణకు ప్రత్యేక గౌరవం.. యువకవికి సీఎం రేవంత్ అభినందనలు

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ రచయితకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024 వరించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల గిరిజన బిడ్డ రమేశ్ నాయక్‌కు ఈ పురస్కారం అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు. ఈఏడాది వివిధ భాషల్లో అత్యుత్తమ రచనలు చేసిన రచయితలకు యువ, బాల సాహిత్య పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.


గొప్ప వరం
చిన్న వయస్సులో ధావ్లో రచనకు పురస్కారం రావడంతో రమేష్‌కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ అవార్డు గిరిజనుల సంస్క‌తి, సంప్రదాయాలకు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి గొప్ప వరమన్నారు. రమేష్.. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి సాహిత్య రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సీఎం ఆకాంక్షించారు.


Related News

Olympics In Hyderabad: హైదరాబాద్‌ వేదికగా ఒలింపిక్స్, టార్గెట్ 2036: సీఎం రేవంత్

Hyderabad city development: తెలంగాణకు మహర్దశ.. హైదరాబాద్ నలువైపుల నుంచి రోడ్ల కనెక్షన్, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు

RRR Route Map: రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి స్వరూపం ఇదే.. ఏయే జిల్లాల్లో ఏయే ప్రాంతాలు కలుస్తాయంటే?

Boduppal Incident: నవరాత్రుల్లో అపచారం.. అమ్మవారికి ఫ్రాక్ వేసిన పూజారి

Minister Komatireddy: తగ్గేదేలే.. మాకు ప్రజా సంక్షేమం ముఖ్యం.. మూసీ ప్రక్షాళనపై కోమటిరెడ్డి

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

Big Stories

×