EPAPER
Kirrak Couples Episode 1

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి మండలం సన్నబట్టి దగ్గర ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది . దీంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కోవూరు మండలం పడుగుపాడు సంఘంలో అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారందర్నీ కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 18 మంది ఉన్నారు.


Related News

Bank Holidays: అక్టోబర్ లో బ్యాంకులకు అన్ని సెలవులా? ప్లాన్ చేసుకోకుంటే చిక్కులే.. వివరాలు మీకోసమే

Pawan Kalyan : డీసీఎం గారూ.. ఇక చాలు, తెగేదాకా లాగితే ?

Balineni Srinivasa Reddy: పంతం నెగ్గిన బాలినేని.. వాట్ నెక్స్ట్.. ఇక ఆ పదవి ఖాయమేనా !

Tirumala Laddu: అదృష్టం అంటే వీరిదే.. ఎన్నో ఏళ్ళకు దక్కిన భాగ్యం.. తిరుమల ప్రసాదంలో పలాసకు చోటు

Ys Jagan : జగన్‌‌ను బద్నాం చేస్తున్న నేతలు వీళ్లే… ఆ ముగ్గురితోనే ముప్పు, వాళ్ల నోరు కట్టేస్తేనే..

TTD News: టీటీడీ ఛైర్మన్ గా మాజీ సీజేఐ.. దాదాపు ఖరారైనట్లేనా ?

Stylish Star Plexi Viral: వైసీపీ వాడకం వేరయా.. స్టైలిష్ స్టార్ ని ఇలా వాడేస్తున్నారేంటి.. ప్లెక్సీ వైరల్

Big Stories

×