EPAPER

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

11 Killed, 10 Injured in Uttar Pradesh Road Accidents: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్ పూర్ లోని అర్ధరాత్రి ఓ దాబా వద్ద ఆగి ఉన్న భక్తుల బస్సును అదుపు తప్పి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం


Also Read: హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య

వీరంతా పూర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కొంత మంది బస్సులో ఉన్నారని, మరికొంత మంది దాబాలో భోజనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి బస్సుపైకి దుసుకెళ్లిందన్నారు. దీనిపై కోసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×