EPAPER

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu: పల్నాడులో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

High Tension In Palnadu(Breaking news in Andhra Pradesh):

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్త గణేషునిపాడు గ్రామంలో సోమవారం గొడవ జరగడంతో వైసీపీ నేతలు ఊరు వదిలి పారిపోయారు. వారిని తిరిగి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ తీసుకొని వచ్చారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి దిగడంతో నేతలంతా పొలాల వెంట పరుగులు తీశారు.


విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌పై దాడి చేశాయి టీడీపీ శ్రేణులు. దీంతో పరిస్థితిన చక్కబెట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పుల జరిపారు.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×