EPAPER

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్.. సంచలన వ్యాఖ్యలు!

KA Paul Vote in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వాతావరణం కాస్త చల్లగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఏపీలో ఉదయం 9 గంటలకు 9.01 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది.


కడపలో అత్యధికంగా, గుంటూరులో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయినట్టు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 9.27 శాతం, మంగళగిరిలో 5.25శాతం, పిఠాపురంలో 10, పులివెందులలో 12.44 శాతం పోలింగ్ నమోదు అయినట్టు అధికారులు వివరించారు.

విశాఖ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేఏ పాల్. కేంద్రాల వద్ద ఓటర్లను చూసి ఆయన ఉబ్బితబ్బిబయ్యారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు రాగానే ప్రజాస్వామ్యంలో ఇదే చివరి ఎన్నికలని కొందరు అంటున్నారని తెలిపారు కేఏపాల్. యూత్, చదువుకున్నవారు అధికంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినట్టు చెప్పుకొచ్చారు.


Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

రండి.. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. నచ్చినవారికి వేయాలని చెబుతూనే క్రిమినల్స్‌కు ఓటు వేయవద్దని మనసులోని మాట బయటపెట్టారు కేఏ పాల్. విశాఖ ఎంపీ, గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది.

Tags

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×