EPAPER
Kirrak Couples Episode 1

Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..

Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ..

Central Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


సమ్మర్ కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని ఆయా రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు పోలింగ్ సమయాన్ని ఆరు గంటల వరకూ కేంద్రం ఎన్నికల సంఘం పెంచింది. అయితే దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 13వ తేదీన నాలుగో దశలో తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగునుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలకు గాను ఈ పోలింగ్ జరగనుంది.


Related News

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Bigg Boss: హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న అభయ్.. 3 వారాలకు పారితోషకం ఎంతంటే..?

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Big Stories

×