EPAPER

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సురక్షితం..

Train : గూడూరు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.


అహ్మదాబాద్ నుంచి చెన్నై వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపారు. వెంటనే మంటలను అదుపు చేశారు. బోగిలో మంటలు చేలరేగడం వల్ల గంటపాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

ఎవరికి గాయాలు కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. బోగిలో అగ్నిప్రమాదానికి కారణాలు వెల్లడించలేదు.


Related News

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Big Stories

×