CM Revanthreddy tweet: తెలంగాణలో శనివారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ సక్సెస్ అయ్యింది. ఎప్పుడూ లేని విధంగా జనం పొటెత్తారు. ఎండాకాలం అయినా లెక్క చేయకుండా జనం భారీ ఎత్తున తరలివచ్చారు. జన జాతర సభకు వచ్చిన ప్రజానీకంపై సీఎం రేవంత్రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు.
కాంగ్రెస్.. ఓ మహా సముద్రం.. అంటూనే అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బందువులు అని ప్రస్తావించారు. చివరలో తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది… చేసిన శబ్ధమిది అని ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్కు నెటిజన్ల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది.
కాంగ్రెస్… ఓ మహా సముద్రం
అందులో…
మా కార్యకర్తలు…
నీటి బిందువులు కాదు…
పేదల బందువులు…మా కార్యకర్తలు…
పోటెత్తె కెరటాలు…
పోరాడే సైనికులు…మా కార్యకర్తలు…
త్యాగశీలులు…
తెగించి కొట్లాడే వీరులుమా కార్యకర్తలు…
జెండా మోసే బోయీలు మాత్రమే కాదు…
ఎజెండాలు నిర్ణయించే… pic.twitter.com/UTM56Odshq— Revanth Reddy (@revanth_anumula) April 7, 2024