EPAPER

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

Madhapur Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం.. ఇద్దరు మృతి

Madhapur Cable Bridge Accident


Madhapur Cable Bridge Accident(Hyderabad latest news): మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై మరో ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా.. వారిని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Also Read : టిప్పర్ బోల్తా.. మట్టిలో కూరుకుపోయి ముగ్గురు దుర్మరణం


తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవల ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులు తరచుగా నమోదవుతున్నాయి.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×