EPAPER

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Student Died in US : అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. స్టూడెంట్స్ కు భద్రత కరువు ?

Indian Student Died in America


Indian Student Died in America(Telugu news headlines today): అమెరికాలో మరణిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు.. కారణం ఏదైనా అక్కడ మరణిస్తున్న ఇండియా స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు న్యూయార్క్ లోని భారత్ కాన్సులేట్ వెల్లడించింది. ఓహియోలో ఉంటున్న గద్దె ఉమా సత్యసాయి అకాల మరణం చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి.. అతని మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read : మరోసారి రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన ఉక్రెయిన్


ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడ ఉంటున్న భారత విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. మరో విద్యార్థి మరణించడం మరింత ఆందోళనకు దారితీసింది. ఉమా సత్యసాయి అకాలమరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలోనే హైదరాబాద్ కు చెందిన పాతికేళ్ల మహ్మద్ అబ్దుల్ అరాఫత్ అనే విద్యార్థి మిస్సవ్వడం అతని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. నీల్ ఆచార్య, వివేక్ సైనీల ఘటనలు మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×