EPAPER

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మద్యం మత్తులో విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి దాడి.. పరిస్థితి విషమం

Mahaboobabad Crimes : మహబూబాబాద్ జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ఇష్టానుసారం వ్యవహరించాడు. మద్యం మత్తులో స్కూల్ కు వచ్చి విద్యార్థిని కొట్టాడు. మెడ పై బలంగా దాడి చేశాడు. విషయం తెలిసినప్పటికీ వార్డెన్ మౌనంగా ఉన్నాడు.


ఉపాధ్యాయుడు దాడికి విద్యార్థిని గాయపడింది. కనీసం ఆమెను ఆస్పత్రిలో కూడా చేర్చకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థిని పరిస్థితి విషమించింది. ప్రాణాల మీదకు రావడంతో అప్పుడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండడంతో…తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడితో పాటు పట్టించుకోని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ గిరిజన, విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. రెండు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×