EPAPER

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..

Telangana: నీటి సరఫరా పర్యవేక్షణ.. 10 మంది ఐఏఎస్‌లను నియమించిన ప్రభుత్వం..
Telangana Government
Telangana Chief Secretary Shanthi Kumari

Telangana Government: తాగు నీటి సరఫరా పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


తెలంగాణలో తాగు నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సరఫరా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని. జులై చివరి వారం వరకు అధికారులెవరూ సెలవులు పెట్టకూడదని ఆదేశించింది.

ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జివన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కృష్ణాదిత్యా, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆర్ వి కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనితా రామచంద్రన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు విజేంద్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు శృతి ఓఝా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి. గోపీ, ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతీ హోలీకేరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.


 

Telangana Government

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×