EPAPER

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

 


వాలంటీర్లు తటస్థంగా ఉండండి. జనానికి అందుబాటులో ఉండండి. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసేసే ప్రసక్తే లేదు. ఎవర్ని అడిగి లక్షల కోట్ల అప్పులు చేశావు? మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చివరకు ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్, ఆస్పత్రులను కూడా తాకట్టు పెట్టాడు. ఇక తాకట్టుకు మిగిలింది జనం ఆస్తులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని చంద్రబాబు అన్నారు.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×